భారత్ ను వణికిస్తున్న కరోనా.. మరణాలు కూడా పెరగడంతో?

భారత్ లో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 78,512 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 971 [more]

Update: 2020-08-31 04:53 GMT

భారత్ లో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 78,512 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 971 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36,21,246కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో మరిణించిన వారి సంఖ్య 64,469కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో 7,81,975 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 27,27,802 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News