అమిత్ షాకు కరోనా పాజిటివ్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో అమిత్ [more]

Update: 2020-08-02 13:58 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో అమిత్ షా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా పాజిటివ్ తేలిన విషయాన్ని అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. తనను కొద్ది రోజులుగా కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అమిత్ షా కోరారు. కాగా అమిత్ షా కోలుకోవాలని దేశంలోని అనేక మంది నేతలు ఆకాంక్షించారు.

Tags:    

Similar News