దేశంలోనే ఏపీలోనే ఎక్కువ టెస్ట్ లు

భారతదేశంలోనే అత్యధిక టెస్టులను నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందు ఉంది. రాజస్థాన్ , కేరళ, మధ్యప్రదేశ్ ల తర్వాత అత్యధిక కరోనా టెస్ట్ లను చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2020-04-17 13:10 GMT

భారతదేశంలోనే అత్యధిక టెస్టులను నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందు ఉంది. రాజస్థాన్ , కేరళ, మధ్యప్రదేశ్ ల తర్వాత అత్యధిక కరోనా టెస్ట్ లను చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం గమనార్హం. ప్రతి పది లక్షల మందిలో ఆంధ్రప్రదేశ్ లో 339 మందికి కరోనా టెస్ట్ లను నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో దేశంలో అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్న నాలుగో రాష‌్ట్రంగా ఏపీ రికార్డుకు ఎక్కింది.

Tags:    

Similar News