బ్రేకింగ్ : భారత్ పెరుగుతున్న కేసులు.. రికార్డు స్థాయిలో నమోదు

భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 24,850 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనా కారణంగా 613 మంది మరణించారు. దీంతో భారత్ [more]

Update: 2020-07-05 05:08 GMT

భారత్ లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 24,850 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనా కారణంగా 613 మంది మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 6,73,165 కేసులు నమోదయినట్లయింది. మొత్తం కరోనా కారణంగా భారత్ 19,268 మంది మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఆశాజనకంగా ఉంది. నాలుగు లక్షల మంది కరోనా నుంచి కోగలిగారు. ప్రస్తుతం 2.44 లక్షల మంది కరోనా వ్యాధిన పడి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసుల్లో మూడో స్థానానికి చేరుకుంది.

Tags:    

Similar News