మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా సోకింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇటీవల తాడేపల్లి మున్సిపల్ కౌన్సిల్ కారులో [more]

Update: 2020-07-04 06:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా సోకింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇటీవల తాడేపల్లి మున్సిపల్ కౌన్సిల్ కారులో మాణిక్యాలరావు ప్రయాణించారు. దీంతోనే కరోనా సోకిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాణిక్యాలరావు హోం క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదని, ప్రమాదకారి కాదని మాణిక్యాలరావు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News