సచివాలయంలో కరోనా కలకలం.. మరో పది మందికి

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. మరో పదిమందికి కరోనా పాజిటివ్ గాన నిర్థారణ అయింది. ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయంలో 23 మంది ఉద్యోగులు కరోనా బారిన [more]

Update: 2020-07-02 08:01 GMT

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. మరో పదిమందికి కరోనా పాజిటివ్ గాన నిర్థారణ అయింది. ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయంలో 23 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. తాజాగా పదిమందికి సోకడంతో సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అలాగే నీటిపారుదల శాఖలో కూడా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయమని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News