భారత్ లో ఆగని కరోనా.. 30 వేలకు చేరువలో?

భారత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 904 మంది [more]

Update: 2020-04-28 03:38 GMT

భారత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 904 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఏడు వేలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలున్నాయ. మే 3వతేదీతో రెండో దశ లాక్ డౌన్ ముగియనుంది. మరి కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News