కరోనా తీవ్రత అంతగా ఉంటే.. ఈపని చేయాలిగా?

ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి సభను రద్దు చేసుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కరోనా తీవ్రత అంతగా ఉంటే వాళ్ల మంత్రులు ఎందుకు [more]

Update: 2021-04-12 01:30 GMT

ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి సభను రద్దు చేసుకున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కరోనా తీవ్రత అంతగా ఉంటే వాళ్ల మంత్రులు ఎందుకు తిరుగుతున్నారన్నారు. నిజంగా కరోనా ఉంటే మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎ: రమేష్ కోరారు. తిరుపతికి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయపడే జగన్ తిరుపతి సభను వాయిదా వేసుకున్నారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు.

Tags:    

Similar News