జగన్ కలుస్తామంటే స్వాగతిస్తాం..! బాబు సంచలన వ్యాఖ్యలు

తమ కూటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలుస్తామంటే స్వాగతిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన ధర్మపోరాట దీక్ష సందర్భంగా [more]

Update: 2019-02-11 11:48 GMT

తమ కూటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలుస్తామంటే స్వాగతిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన ధర్మపోరాట దీక్ష సందర్భంగా వివిధ జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘‘ఎన్నికల తర్వాత జగన్ మీతో కలిస్తే స్వాగతిస్తారా ?’’ అని ఓ ఛానల్ విలేఖరి చంద్రబాబును ప్రశ్నించారు. దీనికి జవాబుకు స్వాగతిస్తామని చంద్రబాబు చెప్పారు. మరోసారి ఈ ప్రశ్నను సదరు విలేఖరి నొక్కి ప్రశ్నించగా.. ఒకవేళ జగన్ కి ఒకటో, రెండో సీట్లు వచ్చి.. దేశ ప్రయోజనాల కోసం మాతో కలుస్తానని వస్తే స్వాగతిస్తామని.. అందులో తప్పేమీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News