బ్రేకింగ్ : చంద్రబాబుకు నోటీసులు… ఆధారాలు చూపాలంటూ

టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓంప్రతాప్ మృతిపై చంద్రబాబు వద్ద ఉన్న ఆధారాలను చూపాలని నోటీసులో పేర్కొన్నారు. ఇటీవల ఓంప్రతాప్  [more]

Update: 2020-09-01 13:36 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓంప్రతాప్ మృతిపై చంద్రబాబు వద్ద ఉన్న ఆధారాలను చూపాలని నోటీసులో పేర్కొన్నారు. ఇటీవల ఓంప్రతాప్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది ఆత్మహత్య కాదని, కొందరు అధికార పార్టీ నేతలు చేసిన నిర్వాకం వల్లనే అతను చనిపోయాడని చంద్రబాబు విమర్శించారు. అతని మృతి పై ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని చంద్రబాబుకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Tags:    

Similar News