వైసీపీ రూటు అదే.. కరోనా కేంద్రాలుగా మార్చి

తాము పేదల కోసం నిర్మించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం కరోనా కేంద్రాలుగా మార్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. [more]

Update: 2020-07-07 08:36 GMT

తాము పేదల కోసం నిర్మించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం కరోనా కేంద్రాలుగా మార్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ హయాంలో పది లక్షల ఇళ్లను నిర్మించామన్న చంద్రబాబు, వాటిని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం శిధిలావస్థకు చేరుస్తుందన్నారు. గ్రామాల్లో తాము గతంలో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో కరోనాను అదుపు చేయకుండా విపక్ష నేతలపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News