జగన్ కు బాబు లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ లేఖలో [more]

Update: 2020-03-04 03:59 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. 26 ఏళ్ల నుంచి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అవే కొనసాగేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని చంద్రబాబు జగన్ కు సూచించారు.

Tags:    

Similar News