అందుకే మార్టూరును ఎంచుకున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర తొలి పర్యటనను మార్టూరును ఎంచుకోవడంలోనూ ప్రత్యేక ఆలోచన ఉందంటున్నారు. మార్టూరు చిలకలూరిపేట – ఒంగోలు మధ్యన ఉంటుంది. గుంటూరుకు [more]

Update: 2020-02-19 05:05 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర తొలి పర్యటనను మార్టూరును ఎంచుకోవడంలోనూ ప్రత్యేక ఆలోచన ఉందంటున్నారు. మార్టూరు చిలకలూరిపేట – ఒంగోలు మధ్యన ఉంటుంది. గుంటూరుకు మార్టూరు అతి చేరువుగా ఉంటుంది. అమరాతి రాజధాని విషయంలో ఈ ప్రాంతంలో కొంత టీడీపీకే మద్దతు లభిస్తుంది. అందుకే ఇక్కడ తొలి ప్రజా చైతన్య యాత్రను చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలి సభ నుంచే స్పందన పాజిటివ్ గా రావడం కోసం చంద్రబాబు మార్టూరును ఎంచుకున్నారు.

Tags:    

Similar News