ఐటీ ప్రకటన తర్వాత ఫస్ట్ టైమ్ చంద్రబాబు

ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. రేపటి నుంచి జరగబోతున్న ప్రజా చైతన్య యాత్రలపై ఆయన టీడీపీ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. ఆదాయపు పన్ను [more]

Update: 2020-02-18 04:11 GMT

ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. రేపటి నుంచి జరగబోతున్న ప్రజా చైతన్య యాత్రలపై ఆయన టీడీపీ ముఖ్యనేతలతో చర్చించనున్నారు. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగి ఆ శాఖ ప్రకటన తర్వాత తొలిసారి చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం అవుతున్నారు. దీనిపై టీడీపీ నేతలతో ఐటీ శాఖ దాడుల గురించి, తర్వాత వైసీపీ తమపై చేసిన విమర్శల గురించి చంద్రబాబు నేతలతో తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఉంది. దీంతో పాటు జిల్లాల వారీగా చైతన్య యాత్రల ఏర్పాట్లపై కూడా సమీక్షించనున్నారు.

Tags:    

Similar News