తొలి పర్యటన అక్కడి నుంచే?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాచైతన్య యాత్రలను  ప్రారంభమవుతున్నాయి. తొలి పర్యటన చంద్రబాబు ప్రకాశం జిల్లాలో చేపట్టనున్నారు. ఈ నెల 19వ [more]

Update: 2020-02-17 07:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాచైతన్య యాత్రలను ప్రారంభమవుతున్నాయి. తొలి పర్యటన చంద్రబాబు ప్రకాశం జిల్లాలో చేపట్టనున్నారు. ఈ నెల 19వ తేదీన ప్రకాశం జిల్లా మార్టూరులో జిరిగే యాత్రలో చంద్రబాబు పాల్గొననున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులను పెద్దయెత్తున ప్రభుత్వం తొలగిస్తుండటంతో టీడీపీ ఆందోళనకు దిగింది.

Tags:    

Similar News