బ్రేకింగ్ : రాత్రికి అసెంబ్లీలోనే చంద్రబాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాత్రికి అసెంబ్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు ఇవ్వకపోవడం, టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంతో ఆయన అసెంబ్లీలోనే [more]

Update: 2020-01-20 16:42 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాత్రికి అసెంబ్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు ఇవ్వకపోవడం, టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంతో ఆయన అసెంబ్లీలోనే రాత్రంతా ఉండి తన నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు అసెంబ్లీ ఎదుట మౌన దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో బైఠాయించారు. దీంతో అసెంబ్లీ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ లో జగన్ ప్రసంగిస్తున్నారు. టీడీపీసభ్యులున సస్పెండ్ చేయడంతో చంద్రబాబు బయటకు వచ్చి అసెంబ్లీ ఎదుట మౌనదీక్షకు దిగారు.

Tags:    

Similar News