వైసీపీ పై 3 నుంచి ప్రత్యక్ష్య కార్యాచరణ

సెప్టెంబరు 3వ తేదీ నుంచి వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష్య కార్యాచరణకు దిగబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులను వైసీపీ ప్రభుత్వం పెడుతుందన్నారు. [more]

Update: 2019-08-29 11:11 GMT

సెప్టెంబరు 3వ తేదీ నుంచి వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష్య కార్యాచరణకు దిగబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులను వైసీపీ ప్రభుత్వం పెడుతుందన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కరణం బలరాంలపై పెట్టిన కేసులు అక్రమమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టడీపీ నేతలతో చంద్రబాు భేటీ అయ్యారు. గతంలో గాలి జనార్థన్ రెడ్డిపై మైనింగ్ కేసులపై పోరాడితే ఇప్పుడు తమపై కేసులా? అని ప్రశ్నించారు. వైసీపీ బాధితులందరికీ గుంటూరులో రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బాధితులకు ఈ కేంద్రంలోనే రక్షణ కల్పిస్తామని చెప్పారు. పరిస్థితులు చక్క బడిన తర్వత తానే దగ్గరుండి ఆ గ్రామాలకు బాధితులను తీసుకెళ్తానని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News