చంద్రబాబు నేడు నేతలతో…?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం నేడు జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీీ నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇటీవల ఎన్నికల్లో [more]

Update: 2019-08-13 04:01 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం నేడు జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీీ నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు ఈ సమవేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను, భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వంపై పోరాటాల వంటి వాటిపై చంద్రబాబునాయుడు స్పష్టత ఇవ్వనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నేతల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకోనున్నారు.

Tags:    

Similar News