ఏపీకి కేంద్రం నిధులు విడుదల

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు నిధులు విడుదల చేసింది. 2,500 కోట్ల రూపాయల నిదులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రైతుల నుంచి [more]

Update: 2020-03-06 14:56 GMT

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు నిధులు విడుదల చేసింది. 2,500 కోట్ల రూపాయల నిదులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రైతుల నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపుల కోసం ఎఫ్ సిఐకి కేంద్రం ఈ మొత్తాన్ని విడుదల చేసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో ఈ నిధులు విడుదలయ్యాయి. నిధుల విడుదల విషయంలో వెంకయ్యనాయుడు సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేశారంటున్నారు.

Tags:    

Similar News