బ్రేకింగ్ : లాక్ డౌన్ లోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్రం

లాక్ డౌన్ ప్రారంభమై నెల గడుస్తున్న సందర్భంగా మరికొన్నింటికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. స్టేషనరీ షాపులు, ఎలక్ట్రిక్ షాపుల, మిల్క్ ప్రాసెసెింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు [more]

Update: 2020-04-23 13:08 GMT

లాక్ డౌన్ ప్రారంభమై నెల గడుస్తున్న సందర్భంగా మరికొన్నింటికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. స్టేషనరీ షాపులు, ఎలక్ట్రిక్ షాపుల, మిల్క్ ప్రాసెసెింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే హాట్ స్పాట్ ఏరియాల్లో వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. మొబైల్ రీఛార్జి షాపులు కూడా పనిచేయవచ్చని తెలిపారు. పప్పు, నూలు మిల్లులు కూడా పనిచేస్తాయి. విద్యార్థుల కోసం పుస్తకాల దుకాణాలకు కూడా అనుమతి ఇచ్చారు. ఈ మినహాయింపులు వెంటనే అమలులోకి వస్తాయని చెప్పారు.

Tags:    

Similar News