ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

డిసెంబరు 4 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. బీఏసీలో ఈ మేరకు నిర్ణయం [more]

Update: 2020-11-30 06:49 GMT

డిసెంబరు 4 వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. బీఏసీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత సమావేశాలను ఐదు రోజుల పాటే నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 20 అంశాలను అజెండాగా తీసుకోవాలని సమావేశంలో నిశ్చయించారు. దీంతో డిసెంబరు 4వ తేదీ వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Tags:    

Similar News