బెంగాల్ లో నడ్డా పర్యటనలో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన కాన్వాయ్ పై కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ [more]

Update: 2020-12-10 11:59 GMT

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన కాన్వాయ్ పై కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బీజేపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. అయితే ఇది తృణమూల్ కాంగ్రెస్ పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు దిగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News