మరికొందరు టీడీపీ నేతలు టచ్ లో

తెలుగుదేశం పార్టీ నేతలు మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. చంద్రబాబును నమ్మే రోజులు పోయాయన్నారు. చంద్రబాబు నాయకత్వం పట్ల [more]

Update: 2019-11-13 06:11 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. చంద్రబాబును నమ్మే రోజులు పోయాయన్నారు. చంద్రబాబు నాయకత్వం పట్ల ఆ పార్టీలోనే నమ్మకం లేదన్నారు సోము వీర్రాజు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని సోము వీర్రాజు చెప్పారు. తమతో టచ్ లో ఎవరెవరు ఉన్నారన్నది త్వరలోనే తెలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని సోము వీర్రాజు జోస్యం చెప్పారు

Tags:    

Similar News