మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు [more]

Update: 2021-05-17 01:40 GMT

ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పడుతుందని, అయినా వైరస్ వ్యాప్తి ఎక్కువ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో లాక్ డౌన్ ను ప్రభుత్వం రెండు సార్లు పొడిగించింది.

Tags:    

Similar News