ముగిసిన ఏపీ కేబినెట్

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నాలుగు గంటలపాటు భేటీ అయ్యింది. అగ్రిల్యాబ్ ల ఏర్పాటు, జెరూసలేం యాత్రికులకు [more]

Update: 2019-10-30 10:08 GMT

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం
నాలుగు గంటలపాటు భేటీ అయ్యింది. అగ్రిల్యాబ్ ల ఏర్పాటు, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక
సాయంపెంపు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

 

 

Tags:    

Similar News