బ్రేకింగ్: రెండు సిట్ లు ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్

డేటా చోరీ కేసులో నిన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు సిట్ లను నియమించింది. డేటా చోరీ అంశంపై [more]

Update: 2019-03-07 12:58 GMT

డేటా చోరీ కేసులో నిన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు సిట్ లను నియమించింది. డేటా చోరీ అంశంపై సీనియర్ ఐపీఎస్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలో 9 మందితో సిట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఫారం-7 దుర్వినియోగంపై మరో 15 మంది అధికారులతో ఇంకో సిట్ ను నియమించారు. 13 జిల్లాల నుంచి ఒక్కో డీఎస్పీ ఉండేలా సిట్ ను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News