బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించింది. ఉన్నతాధికారులు మినహా కిందిస్థాయి సిబ్బందికి [more]

Update: 2020-03-22 03:14 GMT

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించింది. ఉన్నతాధికారులు మినహా కిందిస్థాయి సిబ్బందికి వర్క్ ఫ్రం హోం వర్తిస్తుంది. దీంతో పాటు ముఖ్యమైన కార్యాలయల్లో షిఫ్ట్ ల వారీగా పనులు చేయాలని నిశ్చయించింది. యాభై శాతం ఉద్యోగులు ఒక షిఫ్ట్ లో మిగిలిన వారు మరో షిఫ్ట్ లో వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. వారానికి ఒక బృందం పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు ఇంటి నుంచే విధులు చేసుకునే వీలు కల్పించింది.

Tags:    

Similar News