ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టిన తర్వాత సభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు. ప్రణబ్ ముఖర్జీ, నేపథ్య గాయకుడు ఎస్పీ బాల [more]

Update: 2020-11-30 05:15 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టిన తర్వాత సభను స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు. ప్రణబ్ ముఖర్జీ, నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో పాటు మాజీ ఎమ్మెల్యే మృతికి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భాంగా ప్రణబ్ ముఖర్జీ సేవలను సభలో వక్తలు కొనియాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచానికి చేసిన సేవలను ప్రశంసించారు. ఆయన గౌరవార్థం నెల్లూరులోని ప్రభుత్వ మ్యూజిక్ పాఠశాలకు ఆయన పేరు పెట్టామని గుర్తు చేశారు.

Tags:    

Similar News