రూ. 500 కోట్ల పనుల రద్దు

ఆంధ్రప్రదేశ్ లో మరో 500 కోట్ల పనులు రద్దయ్యాయి. ఈమేరకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ శాఖకు చెందిన రూ500 కోట్ల విలువైన పనులను రద్దు [more]

Update: 2019-08-20 03:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో 500 కోట్ల పనులు రద్దయ్యాయి. ఈమేరకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ శాఖకు చెందిన రూ500 కోట్ల విలువైన పనులను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు లబ్డి చేకూర్చేందుకే ఈ పనులను కొందరికి కట్టబెట్టినట్లు గుర్తించారు. ఎక్కువగా ఈ పనులన్నీ గుంటూరు జిల్లాలోనే ఇచ్చినట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ఈ పనులు రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

Tags:    

Similar News