బ్రేకింగ్ ; గెహ్లాత్ కు హ్యాండిచ్చిన 20 మంది ఎమ్మెల్యేలు

అశోక్ గెహ్లాట్ కు మరో 20 మంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు. నిన్న సీఎల్పీ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేల్లో 20 మంది నేటి సమావేశానికి హాజరు కాలేదు. [more]

Update: 2020-07-14 05:42 GMT

అశోక్ గెహ్లాట్ కు మరో 20 మంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు. నిన్న సీఎల్పీ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేల్లో 20 మంది నేటి సమావేశానికి హాజరు కాలేదు. వారు క్యాంప్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వీరు సచిన్ పైలట్ కు చేరువవుతారన్న సమాచారంతో అశోక్ గెహ్లాత్ అప్రమత్తమయ్యారు. మరోవైపు సచిన్ పైలట్ తో కాంగ్రెస్ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు. నాయకత్వాన్ని మారిస్తేనే రాజీకి వస్తామని చెబుతుండటంతో రాజస్థాన్ రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

Tags:    

Similar News