బ్రేకింగ్ : ఏపీలో పెరిగిన కేసులు గుంటూరులో హై అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 9గంటల వరకూ జరిపిన పరీక్షల్లో 12 మందికి నెగిటివ్ గా తేలింది. దీంతో [more]

Update: 2020-04-13 06:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 9గంటల వరకూ జరిపిన పరీక్షల్లో 12 మందికి నెగిటివ్ గా తేలింది. దీంతో ఏపీలో 432 కేసులు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఎనిమిది, చిత్తూరు జిల్లాలో రెండు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ పన్నెండు మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 90 కేసులు నమోదయ్యాయి.

జిల్లా కరోనా కేసులు

అనంతపురం 15
చిత్తూరు 23
తూర్పు గోదావరి 17
గుంటూరు 90
కడప 31
కృష్ణా 36
కర్నూలు 84
నెల్లూరు 52
ప్రకాశం 41
విశాఖపట్నం 20
పశ్చిమగోదావరి 23
శ్రీకాకుళం 00
విజయనగరం 00

మొత్తం 432

Tags:    

Similar News