చివరి దశకు నేడు నామినేషన్ల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ లో నేడు నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీన చివరి విడతగా ఎన్నికలు జరగనున్నాయి.. మొత్తం 13 జిల్లాల్లో [more]

Update: 2021-02-10 01:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీన చివరి విడతగా ఎన్నికలు జరగనున్నాయి.. మొత్తం 13 జిల్లాల్లో 162 మండలలాల్లో 3,299 గ్రామ పంచాయతీలకు ఈరోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. సర్పంచ్ పదవులతో పాటు, 34,112 గ్రామ వార్డులకు కూడా ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత పోలింగ్ ఈ నెల 14వ తేదీన జరగనుంది.

Tags:    

Similar News