ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఇసుక రీచ్ లు వారికే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక తవ్వకాల బాధ్యతలను ప్రయివేటు కంపెనీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు ప్యాకేజీలను ప్రస్తుతం జరిగిన బిడ్డింగ్ లో జయప్రకాష్ [more]

Update: 2021-03-21 01:45 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక తవ్వకాల బాధ్యతలను ప్రయివేటు కంపెనీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు ప్యాకేజీలను ప్రస్తుతం జరిగిన బిడ్డింగ్ లో జయప్రకాష్ పవర్ వెంచర్స్ దక్కించుకుంది. రెండేళ్ల పాటు ఇసుక తవ్వకాలను జరుపుకునేలా వీలు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజీలుగా విభజించి బిడ్డింగ్ నిర్వహించారు. ఈ బిడ్డింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 745 కోట్ల రూపాయల ఆదాయం రానుంది.

Tags:    

Similar News