ఏపీ మంత్రి వర్గ సమావేశం 20న

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 20వ తేదీ ఉదయం 9గంటలకు జరపనున్నారు. హైకోర్టులో రైతులు తమ [more]

Update: 2020-01-18 03:41 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని 20వ తేదీ ఉదయం 9గంటలకు జరపనున్నారు. హైకోర్టులో రైతులు తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు సోమవారం మధ్యాహ్నం వరకూ గడువు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేరోజు ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి వర్గ సమావేశంలో రాజధాని అమరావతిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News