పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారి

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించారు. ఎన్. సంజయ్ ను ఈ మేరకు నియమించారు. ఎన్నికల పర్యవేక్షణ సంజయ్ నేతృత్వంలోనే జరుగుతుంది. ఉత్తరాంధ్రకు [more]

Update: 2021-01-27 01:43 GMT

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించారు. ఎన్. సంజయ్ ను ఈ మేరకు నియమించారు. ఎన్నికల పర్యవేక్షణ సంజయ్ నేతృత్వంలోనే జరుగుతుంది. ఉత్తరాంధ్రకు చెందిన సంజయ్ ఎక్కువ కాలం అనంతపురంలో పనిచేశారు. ప్రస్తుతం పోలీసు ట్రైనింగ్ విభాగం ఐజీగా పనిచేస్తున్నారు. సంజయ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలసి బాధ్యతలను స్వీకరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి హింస, బెదిరింపులు, ఉల్లంఘనలు లేకుండా చూడాల్సిన బాధ్యతను నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంజయ్ కు అప్పగించారు.

Tags:    

Similar News