కేటీఆర్ ను కలిసిన అఖిలప్రియ

Update: 2018-08-07 14:16 GMT

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ గవర్నర్ నరసింహన్ ను, తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. వ్యాపారవేత్త భార్గవరామ్ తో ఈ నెల 29న జరుగనున్న తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఆగస్టు 29న ఆళ్లగడ్డలోని శాోభానాగిరెడ్డి కళాశాల ప్రాంగణంలో అఖిలప్రియ వివాహం జరుగనుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ జరుగనుంది.

Similar News