సెలవు దినాల్లో విధ్వంసం.. జగనన్న కొత్త పథకం

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. తెలుగుదేశంపార్టీ నేతలను టార్గెట్ గా చేసుకుని పాలన సాగుతుందన్నారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. [more]

Update: 2021-06-13 06:15 GMT

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. తెలుగుదేశంపార్టీ నేతలను టార్గెట్ గా చేసుకుని పాలన సాగుతుందన్నారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులతో పాటు ఆక్రమణల పేరిట ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సెలవు దినాల్లో విధ్వంసం అనే జగనన్న కొత్త పథకం ప్రారంభమయిందన్నారు. వైసీపీ నేతల రాక్షసత్వం రోజురోజుకూ పెరుగుతుందన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Tags:    

Similar News