బ్రేకింగ్ : ముంబై తీరంలో ఘోర ప్రమాదం

Update: 2018-10-24 12:40 GMT

ముంబై సముద్ర తీరంలో ఘరో పడవ ప్రమాదం జరిగింది. శివాజీ మహరాజ్ స్మారక కార్యక్రమానికి వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ పడవలో మహారాష్ట్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జైన్ తో పాటు 25 మంది ఉన్నారు. వీరంతా నీటితో మునిగిపోయారు. ఇందులో పలువురు నేవీ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శివాజీ విగ్రహ ఏర్పాటుకు కార్మికులను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News