పోలవరం ప్రాజెక్టుపై నేడు కీలక భేటీ

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో ఏపీ అధికారులు భేటీ కానున్నారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి [more]

Update: 2021-01-20 01:59 GMT

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో ఏపీ అధికారులు భేటీ కానున్నారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి ఏపీ ఇరిగేషన్ అధికారులు కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించనున్నారు. 2017-18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి నిధులు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని వారు తెలపనున్నారు. దీనికి సంబంధించి ఇన్విస్టిమెంట్ క్లియరెన్స్ ను రాష్ట్ర అధికారులు కోరనున్నారు.

Tags:    

Similar News