బ్రేకింగ్ : ఏపీలో పెరిగిన కేసులు… కొత్తగా 44 .. టోటల్ 647

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో ప్రస్తుతం 647కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో 17 మంది మృతి [more]

Update: 2020-04-19 06:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో ప్రస్తుతం 647కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో 17 మంది మృతి చెందారు. కరనూలు జిల్లాలో అత్యధికంగా 158 కేసులు నమోదయ్యాయి. గుంటూరు లో 128 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 565 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. గుంటూరు, అనంతపురంలో మూడు కేసుల చొప్పున, విశాఖలో ఒక కేసు ఈరోజు నమోదయ్యాయి. కర్నూలులో ఈ ఒక్కరోజే 26 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News