భారత్ @ 4289… వేగంగా విస్తరిస్తూ…?

దేశంలో చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4289 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 129 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో [more]

Update: 2020-04-06 03:46 GMT

దేశంలో చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4289 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 129 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత తమిళనాడులో 500కు ఈ కేసుల సంఖ్య దాటింది. ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500కు చేరుకుంది. దేశం మొత్తం మీద కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మర్కజ్ మసీదు ఘటన తర్వాతే కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది.

Tags:    

Similar News