రియల్ హీరోలకు సినీ హీరోల సలాం..!

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రమూకలను మట్టుబెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని రంగాల [more]

Update: 2019-02-26 10:09 GMT

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రమూకలను మట్టుబెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, ప్రజలు భారత బలగాల శక్తిని కొనియాడుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంది. అందులో ప్రముఖంగా రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్, వరుణ్ తేజ్ ఉన్నారు.

భారత వైమానిక దళం చేసిన ఈ పని దేశానికే గర్వ కారణం.

– మహేష్ బాబు

 

ఇండియా సరైన సమాధానం పాకిస్తాన్ కి ఇచ్చింది. ఇండియన్ ఆర్మీ ని చూస్తే గర్వంగా ఉంది.

– జూనియర్ ఎన్టీఆర్

 

సెల్యూట్ ఇండియన్ ఆర్మీ.. జై హింద్

– రాజమౌళి

 

భారత వైమానిక దళాన్ని చూసి గర్విస్తున్నాం.. జై హింద్

– రామ్ చరణ్

Tags:    

Similar News