బాగా భయపడినట్లుగా ఉన్నారు..!!

సుశాంత్ సింగ్ రాజపుట్ అత్మ్యహత్య వలన చాలామంది సినిమా ప్రముఖులు నెటిజెన్స్ నుండి చాలా వ్యతిరేఖత ఎదుర్కుంటున్నారు. ఏక్తాకపూర్, కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఇలా [more]

Update: 2020-06-22 05:32 GMT

సుశాంత్ సింగ్ రాజపుట్ అత్మ్యహత్య వలన చాలామంది సినిమా ప్రముఖులు నెటిజెన్స్ నుండి చాలా వ్యతిరేఖత ఎదుర్కుంటున్నారు. ఏక్తాకపూర్, కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఇలా చాలామందిని బ్లేమ్ చేస్తున్నారు నెటిజెన్స్. కంగనా రనౌత్ వంటి వాళ్ళు బాలీవుడ్ వారసుల కారణంగానే సుశాంత్ సింగ్ రాజపుట్ అత్మ్యహత్య చేసుకున్నాడని అంటుంటే… సుశాంత్ అభిమానుల్లో కొంతమంది సుశాంత్ ని గతంలో విమర్శించిన వాళ్ళ వీడియోస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంటే.. సుశాంత్ మరణంతో సీలెబ్రిటీస్ ని అన్ ఫాలో చేస్తూ తమ వైతిరేఖతను చాటుకుంటున్నారు. అలియా భట్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లాంటోళ్ళ అభిమానులు చాలామంది వాళ్ళకి అన్ ఫాలో చేస్తూ షాకిస్తున్నారు. అయితే ఇది చూసి భయపడినట్లుగా ఉంది కొంతమంది వ్యవహారం.

అందులో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాలు ప్రముఖంగా కనబడుతున్నారు. ఇంత నెగిటివిటీని తట్టుకోలేనంటూ సోనాక్షి సిన్హా ట్విట్టర్ అకౌంట్ ని డిలేట్ చేసింది. తరవాత సల్మాన్ ఖాన్ ఏకంగా తన అభిమానులకు సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులకు అండగా నిలవమని.. వాళ్ళు ఎమన్నా పట్టించుకోవద్దని తన అభిమానులకు  హితవు పలికాడు. మరి వారసత్వం వలనే సినిమా పరిశ్రమలో బయటినుండి వచ్చినవాళ్లు నెగ్గుకురాలేకపోతున్నారని, వాళ్ళ నేపోటిజం వలనే యంగ్ హీరోలు ఆత్మహత్యలకు పాపడుతున్నారంటూ సుశాంత్ సింగ్ మరణం దగ్గరనుండి చాలామంది నెటిజెన్స్ సోషల్ ఇండియాలో పెద్ద ఉద్యమమే నడిపిస్తున్నారు. దానితో తమ క్రేజ్ ఎక్కడ తగ్గుతుందో అని భవించిన సల్మాన్ లాంటోళ్ళు ఇలా స్వీట్ ట్వీట్స్ వేస్తున్నారు.

Tags:    

Similar News