సింగర్ సునీత ఎందుకలా ఎమోషనల్ పోస్ట్

సింగర్ సునీత భావోద్వేగానికి గురయ్యారు. సీనీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించి ఏడాది కావస్తుండటంతో ఆమె ఎస్సీబీని గుర్తు చేసుకున్నారు. మామయ్యా ఒక్కసారి గతంలోకి నడవాలని ఉందంటూ [more]

Update: 2021-09-05 06:14 GMT

సింగర్ సునీత భావోద్వేగానికి గురయ్యారు. సీనీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించి ఏడాది కావస్తుండటంతో ఆమె ఎస్సీబీని గుర్తు చేసుకున్నారు. మామయ్యా ఒక్కసారి గతంలోకి నడవాలని ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ నీ పాట వినాలని ఉందని, పాడుతుంటే చప్పట్లు కొట్టాలని ఉందని సింగర్ సునీత పోస్ట్ చేశారు. నీ మరణంతో నా గొంతు మూగ బోయిందని సునీత ట్వీట్ చేశారు. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం అంటూ సునీత ఎస్పీ బాలును గుర్తు చేేసుకున్నారు.

Tags:    

Similar News