రెండున్నర గంటల్లోనే ఎక్కెసింది...

Update: 2018-08-06 08:17 GMT

హీరోయిన్ అక్కినేని సమంత ఇటీవల ఒంటరిగా తిరుమలకు వెళ్లింది. తమిళ వీడియో జాకీ రమ్య సుబ్రమణ్యన్ తో కలిసి తిరుపతి చేరుకున్న సమంత తిరుమలకు నడకదారి ద్వారా చేరుకుంది. అయితే, కేవలం రెండున్నర గంటల్లోనే సమంత 3500 మెట్లు ఎక్కి తిరుమల చేరుకుంది. మంచి ఫిట్ నెస్ తో ఉంటేనే రెండున్నర గంటల్లో తిరుమల కొండ ఎక్కడం సాధ్యం. ఈ విషయాన్ని రమ్య ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే, కుటుంబంతో కాకుండా సమంత ఒంటరిగా ఎందుకు తిరమల వెళ్లిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, సమంత తిరుపతికి రెగ్యులర్ గా వచ్చేంత భక్తురాలిగా మారిపోయిందంటున్నారు.

 

Similar News