సాక్ష్యం విడుదలకు ముందే..

Update: 2018-07-26 07:18 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ - పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సాక్ష్యం సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ప్రమోషన్స్ నడుమ భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదిరిపోయే బిజినెస్ చేసింది. పంచభూతాల సాక్షిగా అంటూ భారీ గ్రాఫిక్స్ తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తే ఉంది. మరి భారీగా బిజినెస్ జరుపుకున్న సాక్ష్యం సినిమా ఎలా ఉండబోతుందో అనేది మరికొన్ని గంటల్లోనే తెలిసిపోనుంది.

ఏరియా బిజినెస్ (కోట్లలో)

నైజాం 7.00

సీడెడ్ 4.50

నెల్లూరు 1.00

కృష్ణ 1.80

గుంటూరు 2.00

వైజాగ్ 2.50

ఈస్ట్ గోదావరి 1.80

వెస్ట్ గోదావరి 1.60

ఏపీ అండ్ టీఎస్ బిజినెస్ 22.20 కోట్లు

Similar News