ప్రభాస్ సరదా మనిషి అంటున్న హీరోయిన్?

ప్రభాస్ తో పని చేస్తే టైం తెలియదు.. అలాగే ప్రభాస్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కి ప్రభాస్ అచ్చమైన ఆంధ్ర భోజనాన్ని పెట్టి.. ఫుడ్ తోనే చంపేస్తాడంటూ.. [more]

Update: 2020-04-03 08:19 GMT

ప్రభాస్ తో పని చేస్తే టైం తెలియదు.. అలాగే ప్రభాస్ సినిమాల్లో నటించే హీరోయిన్స్ కి ప్రభాస్ అచ్చమైన ఆంధ్ర భోజనాన్ని పెట్టి.. ఫుడ్ తోనే చంపేస్తాడంటూ.. చాలామంది హీరోయిన్స్ చాలా ఇంటర్వూస్ లో చెప్పారు. తాజాగా ప్రభాస్ చాలా సరదా మనిషి అని..సినిమా సెట్స్ లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడని చెబుతుంది ఓ టాప్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రభాస్ తో కలిసి రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే.

జార్జియా షెడ్యూల్ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన రాధే శ్యామ్ టీం.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ నుండి బయటికి వచ్చారు., జార్జియా వెళ్ళినప్పుడు కరోనా తో పరిస్థితులు చెయ్యి దాటటంతో… .. జార్జియా షెడ్యూల్ త్వరగా కంప్లీట్ చేసుకుని.. స్వదేశానికి తిరిగొచ్చిన మూవీ టీం మొత్తం హోమ్ క్వారంటైన్ లోనే గడిపారు. అయితే తాజాగా పూజ హెగ్డే రాధే శ్యామ్ సినిమా ముచ్చట్లలో భాగంగా ప్రభాస్ గురించి మాట్లాడింది. ప్రభాస్ సెట్స్ లో ఎపుడు నవ్వుతూనే ఉంటాడడని… ప్రభాస్ సెట్స్ లో మాట్లాడుతూనే ఉంటాడని… ప్రభాస్ తో కలిసి వర్క్ చెయ్యడం చాలా సరదాగా ఉంటుంది అంటూ ప్రభాస్ గురించిన ముచ్చట్లను ఏకరువు పెడుతుంది. ఇక ప్రభాస్ తో తన కెమిస్ట్రీ చాలా బావుంటుంది అని చెబుతుంది పూజ హెగ్డే.

Tags:    

Similar News