లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపాలని పిటీషన్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రభావితం చేయడంతో పాటు శాంతిభద్రతల సమస్యను కలిగించే అవకాశం ఉన్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ [more]

Update: 2019-03-19 10:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రభావితం చేయడంతో పాటు శాంతిభద్రతల సమస్యను కలిగించే అవకాశం ఉన్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ రెండు సినిమాలను వాయిదా వేయాలని పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ ఇవాళే విచారణకు రానుంది. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల 29న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News