లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదల వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు [more]

Update: 2019-03-19 10:25 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదల వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని సూర్యనారాయణ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారించిన కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లీయర్ అయ్యింది.

Tags:    

Similar News