Wed Apr 08 2026 02:10:31 GMT+0530 (India Standard Time)
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ , గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
వివిధ దేశాలకు చెందిన...
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల హాజరయ్యారు. విశాఖపట్నం సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమం అలరించింది. వివిధ దేశాలకు చెందని యుద్ధ నౌకల విన్యాసాలను తిలకించారు. రాష్ట్రపతి ముర్ము ఈ కార్యక్రమం తర్వాత తిరిగి విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Next Story

